
Title: సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన వైయస్ షర్మిల
Description:
తెలంగాణ రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు వైఎస్సార్టీపీ అధినేత్రి వైయస్ షర్మిల. కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన రైతు రుణ మాఫీ అమలుకు నోచుకోవటం లేదని షర్మిల ఆక్షేపించారు. కేసీఆర్ తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలవల్ల రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల దుయ్యబట్టారు. నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ భరోసా కూడా ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు. వ్యవసాయానికి ఉన్న అన్ని రకాల సబ్సిడీలను తీసేశారని.. రైతులపై కేసీఆర్కు ఎందుకింత వివక్ష అని షర్మిల...
Date of Published: 2022-01-27
Suggested Content

జమ్మి మొక్కను నాటిన ముఖ్యమంత్రి కేసిఆర్, చిన్నజీయర్ స్వామీజీ
భక్తి అంటే భగవంతున్ని ప్రార్ధి...

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ
మాజీ మంత్రి కొండా సురేఖ.. ఎమ్మ...

రేపు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య ...

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఒంటేరు యాదవ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల స్థాన...

రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం అనేమాటే వినపడకుండా కఠినంగా వ్యవహరించాలి: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ...

రాష్ట్ర ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె...

టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకు...

ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్స...

రాజ్భవన్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ రాజ్భవన్లో రిపబ్లిక్...

జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులను ప్రకటించిన సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం క...
