
Title: రాష్ట్ర ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
Description:
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం భారత దేశ ప్రధాన లక్షణమని సీఎం అన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం యొక్క గొప్పతనమని సీఎం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, భారత పౌరుల విశ్వమానవ తత్వానికి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక...
Date of Published: 2022-01-26
Suggested Content

జమ్మి మొక్కను నాటిన ముఖ్యమంత్రి కేసిఆర్, చిన్నజీయర్ స్వామీజీ
భక్తి అంటే భగవంతున్ని ప్రార్ధి...

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ
మాజీ మంత్రి కొండా సురేఖ.. ఎమ్మ...

రేపు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య ...

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఒంటేరు యాదవ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల స్థాన...

సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన వైయస్ షర్మిల
తెలంగాణ రైతాంగ సమస్యలపై సీఎం క...

రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం అనేమాటే వినపడకుండా కఠినంగా వ్యవహరించాలి: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ...

టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకు...

ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్స...

రాజ్భవన్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ రాజ్భవన్లో రిపబ్లిక్...

జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులను ప్రకటించిన సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం క...
