వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న బండి సంజయ్

Title: వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న బండి సంజయ్

Description:

ఈరోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. ఎంపీ సంజయ్‌కి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం బండి సంజయ్ మీడియానుద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ .. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్తానని చెప్పారు.. కానీ ఇప్పటివరకు ప్రజలకు ఊహ చిత్రాలు మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా.. ఎంపీ సంజయ్ అక్కడి భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేడారం జా...

Date of Published: 2022-01-24

Suggested Content