రాయదుర్గంలోని 400 కేవీ సబ్ స్టేషన్ దేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్: మంత్రి జగదీశ్ రెడ్డి

Title: రాయదుర్గంలోని 400 కేవీ సబ్ స్టేషన్ దేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్: మంత్రి జగదీశ్ రెడ్డి

Description:

హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకు అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాయదుర్గంలోని 400 కేవీ సబ్ స్టేషన్ భారతదేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ అని పేర్కొన్నారు. బుధవారం ట్రాన్స్ కో అండ్ జెన్కో సిఎండి ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాయదుర్గంలోని 400 కేవీ గ్యాస్ ఇన్సూలేటెడ్ సబ్ స్టేషన్ ను మంత్రి జగదీశ్ రెడ్డి సందర్శించి, పనులను పరిశీల...

Date of Published: 2022-01-20

Suggested Content