కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Title: కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Description:

రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతులకు మొత్తం రూ.7411.52 కోట్ల రైతుబంధు నిధులను జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు అందించడం జరిగిందన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ.601,74,12,080 కోట్ల నిధులు, సంగారెడ్డి జిల్లాలో 3,18,988 మంది రైతులకు రూ.370,74,52,397 కోట్లు, నాగర్ కర్నూలు జిల్లాలో 2,77,920 మంది రైతులకు రూ.367,35,27,173 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3,08,479 మంది రైతు...

Date of Published: 2022-01-20

Suggested Content