ఓఆర్ఆర్ ఫేజ్-2 నీటి సరఫరా ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

Title: ఓఆర్ఆర్ ఫేజ్-2 నీటి సరఫరా ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

Description:

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. సోమవారం మంత్రి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికి స్ఫూర్తి దాయకమన్నారు. తెలంగాణలో ఇవాళ అమలు అవుతున్న పథకాలు.. రేపు దేశంలో అమలు అవుతాయన్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో అమలవుతున్న మంచినీటి సరఫరా, రైతు బంధు పథకాలు కేంద్రం అమలు చేస్తోందన్నారు. దేశంల...

Date of Published: 2022-01-24

Suggested Content