ఎంపీ సంతోష్ ను కలిసిన వనజీవి రామయ్య, హరితనిధికి 20 టన్నుల ఎర్రచందనం చెట్లు అందిస్తానని ప్రకటన

Title: ఎంపీ సంతోష్ ను కలిసిన వనజీవి రామయ్య, హరితనిధికి 20 టన్నుల ఎర్రచందనం చెట్లు అందిస్తానని ప్రకటన

Description:

అనేక దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ, వనాలు పెంచుతూ వనజీవిగా పద్మశ్రీ అందుకున్న రామయ్య బుధవారం నాడు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ నేత, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితనిధి కార్యక్రమాలపై చర్చించారు. దేశమంతా పచ్చబడాలని హరిత సంకల్పంతో మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అత్యంత విజయవంతం కావాలని, ప్రకృతి దీవెనలు ఉండాలని ఈ సందర్భంగా రామయ్య దంపతులు ఆకాంక్షించారు. వారికి పాదాభివందంనం చేసి ఎంపీ సంతోష్ కుమార్ ఆశీర...

Date of Published: 2022-01-20

Suggested Content