ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై అధ్యయనం, నలుగురు ఐఏఎస్ లతో పరిపాలనా సంస్కరణల కమిటీ: సీఎం కేసీఆర్

Title: ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై అధ్యయనం, నలుగురు ఐఏఎస్ లతో పరిపాలనా సంస్కరణల కమిటీ: సీఎం కేసీఆర్

Description:

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్నిస్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వడానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన, సీఎం సెక్రటరీ స్మితా సభ...

Date of Published: 2022-01-17

Suggested Content