అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించండి, సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

Title: అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించండి, సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

Description:

తెలంగాణ రాష్ట్ర ముఖమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. ముఖ్యంగా మిర్చి రైతులకు ఒక ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలన్నారు. మిగతా పంటలకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించాలని చెప్పారు. అలాగే తామర తెగులు కారణంగా పంట నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున చ...

Date of Published: 2022-01-22

Suggested Content