
Title: అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించండి, సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ
Description:
తెలంగాణ రాష్ట్ర ముఖమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. ముఖ్యంగా మిర్చి రైతులకు ఒక ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలన్నారు. మిగతా పంటలకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించాలని చెప్పారు. అలాగే తామర తెగులు కారణంగా పంట నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున చ...
Date of Published: 2022-01-22
Suggested Content

జమ్మి మొక్కను నాటిన ముఖ్యమంత్రి కేసిఆర్, చిన్నజీయర్ స్వామీజీ
భక్తి అంటే భగవంతున్ని ప్రార్ధి...

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ
మాజీ మంత్రి కొండా సురేఖ.. ఎమ్మ...

రేపు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించనున్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య ...

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఒంటేరు యాదవ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల స్థాన...

సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన వైయస్ షర్మిల
తెలంగాణ రైతాంగ సమస్యలపై సీఎం క...

రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం అనేమాటే వినపడకుండా కఠినంగా వ్యవహరించాలి: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ...

రాష్ట్ర ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె...

టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకు...

ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్స...

రాజ్భవన్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ రాజ్భవన్లో రిపబ్లిక్...
