సోమనాథ్‌ ఆలయ సమీపంలో సర్య్కూట్ హౌస్.. నేడు ప్రారంభిచనున్న ప్రధాని మోదీ

Title: సోమనాథ్‌ ఆలయ సమీపంలో సర్య్కూట్ హౌస్.. నేడు ప్రారంభిచనున్న ప్రధాని మోదీ

Description:

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక కీలక ప్రాజెక్టును నేడు ప్రారంభించనున్నారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయానికి సమీపంలో రూ.30 కోట్లతో నిర్మించిన సర్క్యూట్ హౌస్‌ను ఈ రోజు ప్రారంభిస్తారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సర్క్యూట్ హౌస్‌ను ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. సోమనాథ్ ఆలయాన్ని దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలనుద్దేశ...

Date of Published: 2022-01-21

Suggested Content