
Title: సీఎంలతో ముగిసిన ప్రధాని మోదీ వర్చువల్ భేటీ
Description:
భారత్ లో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఇవాళ వర్చువల్గా భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. కేవలం 10 రోజుల్లో 3 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేశామని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 70% మందికి రెండో డోసు వాక్సినేషన్ పూర్తయిందని తెలియజేసారు ప్రధాని నరేంద్ర మోదీ . దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం.. ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చ...
Date of Published: 2022-01-18
Suggested Content

కోవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్ కౌసల్య
కరోనా మహమ్మారి.. సామాన్యుల నుం...

దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3 లక్షల మందికిపైగా కరోనా బాధితులు, రికవరీ రేటు 93.60 శాతం
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస...

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యం...

తెలంగాణలో కరోనా: కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.20%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మ...

దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుద...

బహిరంగ మార్కెట్లో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ విక్రయానికి అనుమతి
కరోనా మహమ్మారి భయంతో బ్రతుకుతు...

కేరళలో కొత్తగా 51739 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ...

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ...

ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వారంలోనే 2 కోట్ల కరోనా కేసులు - ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్...

దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు, 573 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ...
