మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ప్రజలకు రాష్ట్రపతి కోవింద్, పీఎం మోదీ శుభాకాంక్షలు

Title: మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ప్రజలకు రాష్ట్రపతి కోవింద్, పీఎం మోదీ శుభాకాంక్షలు

Description:

మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్ర ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రాలు భారతదేశ అభివృద్ధికి శక్తివంతమైన కృషి చేస్తున్నాయి. వారి నిరంతర పురోగతి కోసం ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఆ మూడు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "రాష్ట్ర అవ...

Date of Published: 2022-01-21

Suggested Content