
Title: భారత యుద్ధ నౌకలో భారీ పేలుడు - ముగ్గురు దుర్మరణం
Description:
ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌకలో భారీ పేలుడు సంభవించింది. భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణవీర్ లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారత నౌకాదళ సిబ్బంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారని నేవీ అధికారులు తెలిపారు. వీరికి నౌకాదళ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో నౌక ముంబై డాక్యార్డ్లో ఉంది. నౌకలోని ఒక కంపార్టుమెంట్ లోపల ఈ పేలుడు జరిగినట్లు నౌకాదళ సిబ్బంది తెలియజేశారు. ప్రమాదాన్ని గుర్తించిన నౌక సిబ్బంది వె...
Date of Published: 2022-01-19
Suggested Content

అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం
అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త...

వింబుల్డన్ టైటిల్ ను ఆరోసారి కైవసం చేసుకున్న నోవాక్ జకోవిచ్
వింబుల్డన్ పురుషుల సింగిల్స్...

భారత్ vs దక్షిణాఫ్రికా తొలి వన్డే: భారత్ విజయ లక్ష్యం 297 పరుగులు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగ...

పద్మభూషణ్ అవార్డు రావడంపై మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ...

టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండి...

ఎంఎస్ ధోనిది చురుకైన బుర్ర - గ్రెగ్ చాపెల్
ప్రపంచ క్రికెట్లో అతి చురుకైన...

వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ : భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వ...

పార్లమెంటులో డిజిటిల్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార...

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్స్ 50 శాతంతో అనుమతి
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ...

భారత హాకీ దిగ్గజ ఆటగాడు చరణ్జిత్ సింగ్ కన్నుమూత
భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అ...
