భార‌త దిగ్గ‌జాలను అధిగమించిన.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ

Title: భార‌త దిగ్గ‌జాలను అధిగమించిన.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ

Description:

సౌతాఫ్రికాతో జ‌రిగిన మొదటి వ‌న్డేలో టీమిండియా ఓడిన‌ప్ప‌టికీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం రికార్డుల మోత మోగించాడు. ఈ ఒక్క మ్యాచ్‌తో ముగ్గురు భార‌త దిగ్గ‌జాల రికార్డుల‌ను విరాట్ కోహ్లీ బ‌ద్ద‌లు కొట్టాడు. ఒకప్పుడు భార‌త జ‌ట్టులో తిరుగులేని ఆట‌గాళ్లుగా రాణించిన స‌చిన్ టెండూల్క‌ర్, సౌర‌వ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ రికార్డుల‌ను విరాట్ ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గ‌డ్డ‌పై అధిగ‌మించాడు. స‌చిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్‌ సౌతాఫ్రికాతో తొలి వ‌న్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 51 ప‌రుగుల‌తో రాణించాడు. ఈ క్ర‌మంలో...

Date of Published: 2022-01-20

Suggested Content