
Title: బెంగళూరు ‘సాయ్’ అకాడమీలో.. 33 మందికి కోవిడ్ పాజిటివ్
Description:
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) బెంగళూరులోని ఎక్స్లెన్స్ కేంద్రంలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడ శిక్షణలో ఉన్న మొత్తం 128 మందికి పరీక్షలు నిర్వహించగా.. 33 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో ఏకంగా పురుషుల హాకీ సీనియర్ జట్టులోని 16 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే, మహిళల జూనియర్ హాకీ టీమ్లోని 15 మందికి పాజిటివ్గా రావటం సంచలనం అయింది. వీరితోపాటు.. మహిళల జట్టులోని ఇద్దరు, ఒక కోచ్ కొవిడ్ బారిన పడ్డారు. అయితే, పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తు...
Date of Published: 2022-01-23
Suggested Content

కోవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్ కౌసల్య
కరోనా మహమ్మారి.. సామాన్యుల నుం...

దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3 లక్షల మందికిపైగా కరోనా బాధితులు, రికవరీ రేటు 93.60 శాతం
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస...

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యం...

తెలంగాణలో కరోనా: కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.20%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మ...

దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుద...

బహిరంగ మార్కెట్లో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ విక్రయానికి అనుమతి
కరోనా మహమ్మారి భయంతో బ్రతుకుతు...

కేరళలో కొత్తగా 51739 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ...

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ...

ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వారంలోనే 2 కోట్ల కరోనా కేసులు - ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్...

దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు, 573 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ...
