నార్సింగి పీఎస్‌లో 20 మంది పోలీసులకు కరోనా

Title: నార్సింగి పీఎస్‌లో 20 మంది పోలీసులకు కరోనా

Description:

తెలంగాణ పోలీస్ శాఖపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా, మంగళవారం హైదరాబాద్ లోని నార్సింగి పీఎస్‌లో 20 మంది పోలీసులకు కరోనా రావడం కలకలం సృష్టించింది. కరోనా సోకడంతో.. పోలీస్ స్టేషన్ బయటినుంచే నార్సింగి పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అలాగే కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీస్‌లకు సాధారణ వ్యక్తుల అనుమతిని నిరాకరించారు. అత్యవసరమైతే అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగించుకుంటున్నారు. కరోనా ...

Date of Published: 2022-01-18

Suggested Content