నేతాజీ 125వ జయంతి సందర్భంగా.. ఇండియా గేట్ వద్ద విగ్రహం ఏర్పాటు: ప్రధాని మోదీ

Title: నేతాజీ 125వ జయంతి సందర్భంగా.. ఇండియా గేట్ వద్ద విగ్రహం ఏర్పాటు: ప్రధాని మోదీ

Description:

నేతాజీ సుభాష్ చంద్రబోస్.. స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం సలిపిన అతివాద నాయకులలో అగ్రగణ్యుడు. స్వాతంత్ర్యోద్యమంలో ఆయన చూపిన తెగువ, స్ఫూర్తిని గౌరవిస్తూ భారత ప్రభుత్వం ఆయనకు ఘననివాళులు అర్పించటానికి పూనుకుంది. నేతాజీ విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకుంటున్న వేళ గ్రానైట్‌తో తయారు చేసిన ఆయన విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామనే విషయాన్ని అందరితో పంచుకుంటుంన...

Date of Published: 2022-01-21

Suggested Content