దేశంలో కరోనా రికవరీ రేటు 95.20 శాతం, మరణాల రేటు 1.32 శాతం

Title: దేశంలో కరోనా రికవరీ రేటు 95.20 శాతం, మరణాల రేటు 1.32 శాతం

Description:

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీంతో రోజువారీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,64,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 3,65,82,129 కు చేరుకుంది. అలాగే కరోనాతో 315 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,85,350 కు పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం 12,72,073 (3.48%) మంది కరోనాకు చికిత...

Date of Published: 2022-01-14

Suggested Content