దేశంలో 8 వేలు దాటిన ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య

Title: దేశంలో 8 వేలు దాటిన ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య

Description:

దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,58,089 కరోనా పాజిటివ్ కేసులు, 385 మరణాలు నమోదయ్యాయి. దీంతో జనవరి 17, సోమవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,73,80,253 కు, మరణాల సంఖ్య 4,86,451 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 19.65 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 14.41 శాతంగా ఉంది. అలాగే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 1,51,740 మంద...

Date of Published: 2022-01-17

Suggested Content