దేశంలో 18 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 93.88 శాతం

Title: దేశంలో 18 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 93.88 శాతం

Description:

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,82,970 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 19, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,79,01,241 చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదైంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 441 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,87,202కి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యా...

Date of Published: 2022-01-19

Suggested Content