
Title: కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 158 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
Description:
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై నిన్నటితో (జనవరి 16) 1 సంవత్సరం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్యూట్ చేశారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య కార్యకర్తల పాత్రను ప్రధాని ప్రశంసించారు. కోవిడ్-19పై పోరాటానికి భారతదేశం యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం గొప్ప బలాన్ని చేకూర్చిందని ప్రధాని మోదీ అన్నారు. కాగా దేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ...
Date of Published: 2022-01-17
Suggested Content

కోవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్ కౌసల్య
కరోనా మహమ్మారి.. సామాన్యుల నుం...

దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3 లక్షల మందికిపైగా కరోనా బాధితులు, రికవరీ రేటు 93.60 శాతం
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస...

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యం...

తెలంగాణలో కరోనా: కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.20%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మ...

దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుద...

బహిరంగ మార్కెట్లో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ విక్రయానికి అనుమతి
కరోనా మహమ్మారి భయంతో బ్రతుకుతు...

కేరళలో కొత్తగా 51739 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ...

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ...

ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వారంలోనే 2 కోట్ల కరోనా కేసులు - ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్...

దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు, 573 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ...
