కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 158 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

Title: కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 158 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

Description:

దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై నిన్నటితో (జనవరి 16) 1 సంవత్సరం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్యూట్ చేశారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ లో వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య కార్యకర్తల పాత్రను ప్రధాని ప్రశంసించారు. కోవిడ్-19పై పోరాటానికి భారతదేశం యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం గొప్ప బలాన్ని చేకూర్చిందని ప్రధాని మోదీ అన్నారు. కాగా దేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ...

Date of Published: 2022-01-17

Suggested Content