కేరళలో కరోనా విజృంభణ : 24 గంటల్లో 55475 పాజిటివ్ కేసులు, 70 మరణాలు నమోదు

Title: కేరళలో కరోనా విజృంభణ : 24 గంటల్లో 55475 పాజిటివ్ కేసులు, 70 మరణాలు నమోదు

Description:

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 55,475 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 57,25,086 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 52,141కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 30,226 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 53,86,868 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,85,365 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 48907 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 45929, కోజికోడ్ లో 28917, త్రిస్సుర్ ల...

Date of Published: 2022-01-26

Suggested Content