
Title: కేరళలో కొత్తగా 45136 కరోనా పాజిటివ్ కేసులు, 70 మరణాలు నమోదు
Description:
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,00,735 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 45,136 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 44.80 శాతంగా నమోదైంది. దీంతో జనవరి 22, శనివారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 55,97,648కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 70 మంది మరణించినట్టు తెలిపారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 62 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల స...
Date of Published: 2022-01-23
Suggested Content

కోవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్ కౌసల్య
కరోనా మహమ్మారి.. సామాన్యుల నుం...

దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3 లక్షల మందికిపైగా కరోనా బాధితులు, రికవరీ రేటు 93.60 శాతం
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస...

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యం...

తెలంగాణలో కరోనా: కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.20%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మ...

దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుద...

బహిరంగ మార్కెట్లో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ విక్రయానికి అనుమతి
కరోనా మహమ్మారి భయంతో బ్రతుకుతు...

కేరళలో కొత్తగా 51739 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ...

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ...

ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వారంలోనే 2 కోట్ల కరోనా కేసులు - ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్...

దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు, 573 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ...
