కేరళలో 24 గంటల్లో 46387 కరోనా పాజిటివ్ కేసులు, 32 మరణాలు నమోదు

Title: కేరళలో 24 గంటల్లో 46387 కరోనా పాజిటివ్ కేసులు, 32 మరణాలు నమోదు

Description:

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 46,387 కరోనా కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,10,844 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 51,501 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 15,388 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 52,59,594 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,99,041 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 48712 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 31427, కోజికోడ్ లో 19704, త్రిస...

Date of Published: 2022-01-21

Suggested Content