కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌

Title: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌

Description:

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరుసగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "తేలికపాటి లక్షణాలతో ఈరోజు నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నాను. ఒంటరిగా ఉంటూ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను సంప్రదించిన...

Date of Published: 2022-01-20

Suggested Content