
Title: 'కథక్' లెజెండ్ పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుమూత - ప్రధాని మోదీ సంతాపం
Description:
ప్రముఖ 'కథక్' కళాకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుముశారు. మహారాజ్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేసారు. పండిట్ బిర్జూ మహారాజ్ దేశ, విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. మహారాజ్ 'కళాశ్రమం' పేరుతొ ఢిల్లీలో నృత్య పాఠశాల నిర్వహిస్తున్నారు. మహారాజ్ పలు బాలీవుడ్ సినిమాలకు కూడా పనిచేశారు. దేవదాస్, ఉమ్రావ్ జాన్, బాజీరావ్ మస్తానీ వంటి హిస్టారికల్ మూవీస్ కి కొరియోగ్రఫీ అందించారు. బిర్జు మహారాజ్ 1986వ సంవత్సరంలో 'పద్మ విభూషణ్' అవార్డును అందుకున్నారు. కాగా, మహారాజ్ మృతిపై ప్రధాని మోదీ సహా పలువురు...
Date of Published: 2022-01-17
Suggested Content

అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం
అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త...

వింబుల్డన్ టైటిల్ ను ఆరోసారి కైవసం చేసుకున్న నోవాక్ జకోవిచ్
వింబుల్డన్ పురుషుల సింగిల్స్...

భారత్ vs దక్షిణాఫ్రికా తొలి వన్డే: భారత్ విజయ లక్ష్యం 297 పరుగులు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగ...

పద్మభూషణ్ అవార్డు రావడంపై మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ...

టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండి...

ఎంఎస్ ధోనిది చురుకైన బుర్ర - గ్రెగ్ చాపెల్
ప్రపంచ క్రికెట్లో అతి చురుకైన...

వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ : భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వ...

పార్లమెంటులో డిజిటిల్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార...

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్స్ 50 శాతంతో అనుమతి
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ...

భారత హాకీ దిగ్గజ ఆటగాడు చరణ్జిత్ సింగ్ కన్నుమూత
భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అ...
