ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు.. అరుదైన గౌరవం

Title: ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు.. అరుదైన గౌరవం

Description:

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రాకు ఒక అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం నీరజ్‌ చోప్రాను 'పరమ విశిష్ట సేవా పతకం'తో సత్కరించనుంది. రేపు (జనవరి 26) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చేతుల మీదుగా నీరజ్‌చోప్రాకు పతకం అందుకోనున్నాడు. ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా నీరజ్‌ చోప్రా రికార్డ్ సృష్టించాడు. నీరజ్ గత సంవత్సరం దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'మేజర్ ధ్యాన్‌చంద్...

Date of Published: 2022-01-26

Suggested Content