
Title: ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా స్మృతి మందాన ఎంపిక
Description:
ఇండియన్ స్టార్ క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మందాన ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2021గా రేచెల్ హేహో-ఫ్లింట్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం నాడు ప్రకటన చేసింది. 2021లో మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 38.86 సగటుతో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలతో స్మృతి మందాన 855 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్ లో భారత్ మొత్తం ఎనిమిది మ్యాచ్ ఆడగా కేవలం రెండింటిని మాత్రమే గెలుచుకుంది. అయితే ఈ రెండు విజయాల్లో మందాన ప్రధాన పాత్ర పోషించింది. రెండో ...
Date of Published: 2022-01-25
Suggested Content

అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం
అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త...

వింబుల్డన్ టైటిల్ ను ఆరోసారి కైవసం చేసుకున్న నోవాక్ జకోవిచ్
వింబుల్డన్ పురుషుల సింగిల్స్...

భారత్ vs దక్షిణాఫ్రికా తొలి వన్డే: భారత్ విజయ లక్ష్యం 297 పరుగులు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగ...

పద్మభూషణ్ అవార్డు రావడంపై మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ...

టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండి...

ఎంఎస్ ధోనిది చురుకైన బుర్ర - గ్రెగ్ చాపెల్
ప్రపంచ క్రికెట్లో అతి చురుకైన...

వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ : భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వ...

పార్లమెంటులో డిజిటిల్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార...

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్స్ 50 శాతంతో అనుమతి
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ...

భారత హాకీ దిగ్గజ ఆటగాడు చరణ్జిత్ సింగ్ కన్నుమూత
భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అ...
