
Title: ఐసోలేషన్ కోసం 7రోజుల ప్రత్యేక సెలవులు - సింగరేణి యాజమాన్యం
Description:
సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులలో ఎవరికైనా కరోనా సోకితే.. వారికోసం ప్రత్యేకంగా 7 రోజులు సెలవులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ 7 రోజులు సెలవులను హోమ్ ఐసోలేషన్ లో ఉండే వారికోసం ప్రత్యేకంగా ఇవ్వనుంది. ఈ 7 రోజుల ఐసోలేషన్ తర్వాత యధావిధిగా విధుల్లోకి రావచ్చని యాజమాన్యం తెలియజేసింది. ఇప్పటికే, సింగరేణి వ్యాప్తంగా 900 మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 100 కు పైగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. పెర్మనెంట్ ఉద్యోగుల్లో దాదాపు 400 మంది కరోన...
Date of Published: 2022-01-19
Suggested Content

కోవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్ కౌసల్య
కరోనా మహమ్మారి.. సామాన్యుల నుం...

దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3 లక్షల మందికిపైగా కరోనా బాధితులు, రికవరీ రేటు 93.60 శాతం
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస...

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యం...

తెలంగాణలో కరోనా: కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.20%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మ...

దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుద...

బహిరంగ మార్కెట్లో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ విక్రయానికి అనుమతి
కరోనా మహమ్మారి భయంతో బ్రతుకుతు...

కేరళలో కొత్తగా 51739 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ...

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ...

ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వారంలోనే 2 కోట్ల కరోనా కేసులు - ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్...

దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు, 573 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ...
