ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ

Title: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ

Description:

త్వరలో శాసన సభల ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ (ఈసీ) కొత్త ఆంక్షలు విధించింది. దీంతో.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలకు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో.. ప్రత్యక్ష బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణపై నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించింది. ఈసీ శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, నిపుణులు, ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల అధికారులు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో సమావేశం అయింది. గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, శాసన సభల ఎన్నికల షెడ్యూ...

Date of Published: 2022-01-23

Suggested Content