అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు

Title: అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు

Description:

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం నుంచి అమల్లో ఉన్న అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులపై నిషేధం గడువును తాజాగా ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. కమర్షియల్‌ ప్యాసింజర్‌ విమానాలపై నిషేధం విధిస్తూ జూన్ 26, 2020 న ఇచ్చిన ఉత్తర్వులకు పాక్షిక సవరణ చేస్తూ ఫిబ్రవరి 28, 2022 అర్ధరాత్రి 23.59 గంటల వరకు విమాన సర్వీసులపై నిషేధం విధిస్తునట్లుగా డీజీసీ...

Date of Published: 2022-01-19

Suggested Content