
Title: శ్రీహరికోటలోని షార్ సెంటర్లో కరోనా కలకలం.. 2 రోజుల్లో 200 మందికి కోవిడ్ పాజిటివ్
Description:
ఆంధ్రప్రదేశ్ ను కరోనా భయపెడుతోంది. అన్ని జిల్లాల్లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే రోజు వారి కేసుల సంఖ్య ఆరు వేల మార్కును దాటింది. తాజాగా శ్రీహరికోట లోని షార్ కేంద్రంలో కరోనా కలకలం రేపింది. ఊహించని స్థాయిలో కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇక్కడ కేవలం రెండు రోజుల్లో రెండొందల మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. షార్ సెంటర్ లో నిన్న ఒక్క రోజే 90 మందికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు మరో 140 మందికి పైగా కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. అంటే కేవలం 24 గంటల వ్యవధిలో అక్కడ 20...
Date of Published: 2022-01-19
Suggested Content

నేను ఏ తప్పు చేయలేదు, దర్యాప్తుకి భయపడేదే లేదు
టిడీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజ...

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్...

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు...

శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్
కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్...

కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన మంత్రి కొడాలి నాని
స్వర్గీయ నందమూరి తారక రామారావు...

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్...

ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొ...

ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొ...

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్...

ఏపీ లో నేటి నుంచి రిలే దీక్షలు చేయనున్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సాధన ఉ...
