నేడు సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న ఏపీ ఉద్యోగులు

Title: నేడు సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న ఏపీ ఉద్యోగులు

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన కార్యాచరణ అమలుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. దీనికి తొలి అడుగుగా.. నేడు ఉద్యోగులు సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. 24న సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత 25 నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. జిల్లా కేంద్రాలతోపాటు డివిజన్ కేంద్రాల్లోనూ నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. పీఆర్సీ ఉత్తర్వుల రద్దు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్షమబద్ధీకరణ, సీ...

Date of Published: 2022-01-24

Suggested Content