కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గవు - సీఎస్‌ సమీర్‌ శర్మ

Title: కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గవు - సీఎస్‌ సమీర్‌ శర్మ

Description:

కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు ఏమాత్రం తగ్గవని ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ‌ స్పష్టం చేశారు. పీఆర్సీ విషయమై బుధవారం సమీర్‌ శర్మ‌ మీడియాతో మాట్లాడారు. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గుతాయన్న ప్రచారం అవాస్తవమని అన్నారు. కరోనా కష్ట​కాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్‌ ఇచ్చామని వివరించారు. పీఆర్సీ ఆలస్యం అవుతున్నందునే ఐఆర్‌ ఇచ్చామన్నారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వం సమానంగానే చూస్తుందని తెలిపారు. ఐఏఎస్‌లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల జీతాల బడ్జెట్‌ ఎక్కువగా ఉందని తెలిపారు. కరో...

Date of Published: 2022-01-19

Suggested Content