ఏపీలో కరోనా విజృంభణ : కొత్తగా 12615 పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు

Title: ఏపీలో కరోనా విజృంభణ : కొత్తగా 12615 పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కొత్తగా 12615 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 20, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,40,056 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 2338, విశాఖపట్నంలో 2117, గుంటూరులో 1066, విజయనగరంలో 1039, నెల్లూరులో 1012, అనంతపూర్ లో 951, కర్నూల్ లో 884, ప్రకాశంలో లో 853 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 3674 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు....

Date of Published: 2022-01-20

Suggested Content