
Title: ఏపీలో కరోనా నియంత్రణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
Description:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కరోనా నియంత్రణ చర్యలు, వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష చేపట్టారు. దేశవ్యాప్తంగా, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ సమీర్శర్మ, డీజీపీ, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా మహమ్మారిని నివారించడంలో కీలకమైన ట్రేసింగ్, టెస్టింగ్పై ఏపీ ప్రభుత్వం కీలక దృష్టి పెట్టింది. అలాగే, మంగళవారం నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలుపై పలు సూచనలు చేశారు. వ్యాక్సినేషన్ వేగ...
Date of Published: 2022-01-17
Suggested Content

నేను ఏ తప్పు చేయలేదు, దర్యాప్తుకి భయపడేదే లేదు
టిడీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజ...

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్...

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు...

శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్
కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్...

కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన మంత్రి కొడాలి నాని
స్వర్గీయ నందమూరి తారక రామారావు...

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్...

ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొ...

ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొ...

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్...

ఏపీ లో నేటి నుంచి రిలే దీక్షలు చేయనున్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సాధన ఉ...
