ఏపీలో కొత్తగా 14502 కరోనా పాజిటివ్  కేసులు, 7 మరణాలు నమోదు

Title: ఏపీలో కొత్తగా 14502 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదు

Description:

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 40,266 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 14,502 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1728, అనంతపూర్ లో 1610, ప్రకాశంలో 1597, కర్నూల్ లో 1551, కడపలో 1492, నెల్లూరులో 1198 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,95,136 కు చేరుకుంది. ఇక కరోనా వలన కొత్తగా పశ్చిమగోదావరిలో ఇద్దరు, గుంటూరు, క...

Date of Published: 2022-01-26

Suggested Content