ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Title: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. ఈ బదిలీలకు సంబంధించి శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజంపేట సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కేతన్‌ గార్గ్‌ను అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌ గా బదిలీ చేశారు. అనంతపురం జిల్లా జేసీగా ఉన్న నిశాంత్‌ కుమార్‌ ను గుంటూరు కార్పోరేషన్‌ కమిషనర్‌ గా నియమించారు. అలాగే శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ గా ఉన్న హిమాన్షు కౌశిక్‌ ను ఢిల్లీలోని ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ గా నియమించారు. ఈ ఐఏఎస్ అధికారులు త్వరల...

Date of Published: 2022-01-22

Suggested Content