
Title: ఆ బస్సుల్లో 20శాతం డిస్కౌంట్.. ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్
Description:
ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్యుపెన్సీ పెంచుకునే క్రమంలో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్న ఆర్టీసీ యాజమాన్యం.. ప్రయాణికులకు 20శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఓ ముఖ్యమైన రూట్లో ప్రయాణించేవారికి ఈ బంపర్ ఆఫర్ వర్తిస్తుందని ఆర్టీసీ తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విజయవాడ-బెంగళూరు మధ్య ఆర్టీసీ చాలా సర్వీసులను నడుపుతోంది. ఈ క్రమంలో బెంగళూరు రూట్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ రూట్లో ప్రైవేట్ బస్సులు కూడా చాలా నడుస్తు...
Date of Published: 2022-01-21
Suggested Content

నేను ఏ తప్పు చేయలేదు, దర్యాప్తుకి భయపడేదే లేదు
టిడీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజ...

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్...

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు...

శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం జగన్
కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్...

కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన మంత్రి కొడాలి నాని
స్వర్గీయ నందమూరి తారక రామారావు...

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్...

ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొ...

ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శం: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశం మొ...

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్...

ఏపీ లో నేటి నుంచి రిలే దీక్షలు చేయనున్న ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ సాధన ఉ...
